కూచిపూడి నృత్య శిక్షణ కొరకు శిక్షకుల నియామకం:: రాష్ట్రం లోని జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాటశాల లు, కే.జి.బి.వి, మోడల్ స్కూల్స్ లో విద్యార్థుల కు కూచిపూడి నాట్యం నేర్పుటకు భాష, సాంస్కృతిక శాఖ 198 మంది శిక్షకుల ను నియమించింది. వీరికి నెలకు రూ.12,000/- గౌరవ వేతనం  చెల్లించ నుంది. ప్రతి సిక్షకునికి కి 5 పాటశాల ల చొప్పున కేటాయించనున్నారు. Andhra Pradesh Education News only.Install at https://play.google.com/store/apps/details?id=com.app.ednews


No comments:

Post a Comment