*పథకం పేరు* : ఆయుష్మాన్ భారత్ *ప్రారంభ తేది* : ఆగస్ట్ 15, 2018 *లాభాలు* : ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో *5లక్షల రూపాయిల వరకు ఇంటిల్లపాది ఉచితం గా వైద్యం చేయించుకోవచ్చు*. దీనికి ఆన్లైన్ లో ధరఖాస్తు పూర్తి చేసి వారి పేరుని నమోదు చేసుకోవాలి. మరియు *సంవత్సరానికి కేవలం రు.1324/- చెల్లిస్తే సరిపోతుంది.* ప్రతి ఏడాది రు.5లక్షలు చికిత్స కొరకు పొందుతారు. Starts from 25th September https://www.abnhpm.gov.in


No comments:

Post a Comment